తెరాస,బీజేపీ అంతర్గత బంధం పై అనుమానాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ : మునుగోడు లో కమ్యూనిస్టులు  యూ టర్న్ తీసుకోనున్నారు. తెరాస,బీజేపీ అంతర్గత బంధం మీద  పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేటీఆర్ చేసిన ప్రకటనతో లెఫ్ట్ పార్టీలు డైలమాలో పడ్డాయి. నిధులు ఇస్తే పోటీకి విరమణ చేస్తే అవసరమైతే భవిష్యత్ పొత్తుకు కూడా వెనకాడరు అనే అనుమానాన్నీ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వ్యక్తం చేశారు. తెరాస తో రాష్ట్ర స్థాయిలో పొత్తులు కలిసినా కమ్యూనిస్ట్ క్యాడర్ మొదట నుండి విముఖత ఉంటుందా అన్న సందిగ్ధం నెలకొంది. మునుగోడు లో కాంగ్రెస్ కే మా మద్దతు అని ఎర్ర దండు తెగేసి చెప్తుంది. మునుగోడు లో గెలుపు అవకాశాలు కాంగ్రెస్కే అని పలు దఫాలు సర్వే అనంతర చెప్పిన అనేక సంస్థలు. సర్వేల అనంతరం అందుకు అనుగుణంగా అడుగులేస్తున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు. కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చేందుకు త్వరలో కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు స్పష్టంగా  ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.