హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం

-   జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో అధికారుల సోదాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్మణికొండపంజాగుట్టలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాబశివరావు ఇంటితోపాటు పలువురి ఇండ్లలో సోదాలు చేస్తున్నారు.మాలినేని సాంబశివరావు ట్రాన్స్‌ ట్రై పవర్ ప్రాజెక్ట్టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్‌లకు సాంబశివరావు డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే బ్యాంక్‌ల నుంచి తీసకున్న రుణాలను ఈ సంస్థలు ఎగ్గొటినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై ఈడీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

Leave A Reply

Your email address will not be published.