దళిత హక్కుల పోరాట సమితి నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ: బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో దళితుల హక్కుల పోరాట సమితి గ్రామ కమిటీని దళిత హక్కుల పోరాట సమితి డివిజన్ నాయకులు గరుగళ్ల బాలరాజ్, మోచి గణేష్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీనిఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.దళిత హక్కుల పోరాట సమితి
గ్రామ అధ్యక్షుడు-దుర్కికర్ రాజు,ప్రధాన కార్యదర్శి-న్యాలకంటి చిన్న గంగారాం, ఉపాధ్యక్షుడు-గారుగళ్ల రాములు,కోశాధికారి-G.బాలయ్య,జాయింట్ సెక్రటరీ-సోం శంకర్,కార్య నిర్వాహక కార్యదర్శి-కోటగిరి బాల్ రాజ్,
సలహాదారులు-జంగం సాయిలు,రామ కృష్ణ,మోచి సాయిలు. కార్యవర్గ సభ్యులు-మారం సాయిలు,జంగం ప్రేమ,బిచ్కుంద సాయిలు,అయ్యల రాములు,రాజు,జంగం ప్రశాంత్ లు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా గరిగొల్ల బాలరాజ్ మాట్లాడుతూ దళితుల సమస్యల పట్ల నిరంతరం పోరాడుతుందని, దళితులందరూ కలిసి ఒకే తాటిపై నిలబడే విధంగా కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ అయ్యల సంతోష్,మోచి నర్సింలు,గంగవ్వ,చిన్న మైసయ్య,లింగవ్వ, అబ్బవ్వ ,శివవ్వ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.