స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి

-  ఐపిఎం డైరెక్టర్ డాక్టర్ శివ లీలా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 77వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని డైరెక్టరేట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపిఎం)  నారాయణ లో  ఐపిఎం డైరెక్టర్ డాక్టర్ శివ లీలా జాతీయ జండాను ఎగురవేసారు.ఈ సందర్బంగా డాక్టర్ శివ లీలామాట్లాడుతూ స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని ఆకాంక్షించారు.నాటి పోరాట స్పూర్తి తో దేశం, రాష్ట్రం అభివృద్ధి పథం లో పయనిస్తున్నాయని,అందుకు ఉద్యోగులు సహితం తమ తోడ్పాటును అందిస్తూ ప్రభుత్వాలకు సహాయ సహకారాలు అందిస్తున్నయన్నారు. ఈ కార్యక్రమం లోవిజయ్ కుమార్(జిఎఫ్ఐ)  సీనియర్ అనలిస్ట్ కిరణ్మయి మరియు లక్ష్మా రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ విజయశాంతి సూపర్‌డెంట్ అరుణ తెలంగాణ ఉద్యోగ సంఘం గ్రేటర్ హైదరాబాద్ పర్సెడెంట్ ఆర్. నవీన్ కుమార్ షేక్ మహబూబ్ అక్రమ్ హుస్సేన్ మరియు ఇతర కార్యాలయాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.