శ్రీ వాణి హైస్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫీల్డ్ ట్రిప్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్:  కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండలం నెమలి శ్రీ వాని హై స్కూల్ ఆధ్వర్యంలో 8,9 తరగతుల స్టూడెంట్స్ కు బొమ్మనదేవ్ పల్లి గ్రామంలో ఫీల్డ్ ట్రిప్పులో భాగంగా వరి నాట్లు వేయించడం జరిగింది,శ్రీ వాని స్కూల్ ప్రిన్సిపాల్ బాల్ రాజ్ సార్ మాట్లాడుతూ ఈ తరం స్టూడెంట్స్ వ్యవసాయం రంగం గురించి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సింమా రెడ్డి సర్,,మరియు సంతోష్ సార్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.