ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు కూలీలు మృతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు సమయంఓ మరో ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మొత్తం 40 మంది ట్రాక్టర్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.