జేపీ నడ్డా సమక్షంలో బిజెపి లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శుక్రవారం  సాయంత్రం 4 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో మాజీ ఎమ్మెల్యే, జాతీయ విపత్తుల నివారణ కమిటీ మాజీ సభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. న్యూఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.