గంగారాం ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బోట్లం గ్రామంలో కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న గుజ్జరి గంగారాంను పరామర్శించిన శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాన్సువాడ ఎక్స్ ఎమ్మెల్యే. నిన్న జరిగిన చదురు మధురు సంఘటనలను తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ పాత బాలు వర్ని ఎంపీపీ మేక వీర్రాజు మండల అధ్యక్షులు మంత్రి గణేష్ బోర్లం గ్రామంలో ఎంపీటీసీ పెద్ద పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి మలిదశ ఉద్యమ ఫోరం ప్రధాన సలహదారు పెద్ద పెద్ద పట్లోళ్ల దేవేందర్ రెడ్డి, ఎక్స్ ఎంపిటిసి మన్నె విట్టల్, మద్యల్చేరు గంగారం, కమ్మరి నర్సింలు, ఎక్స్ సదర్స్ షేక్ మహబూబ్ ,సయ్యద్ అహ్మద్, సయ్యద్ మంజూరు బొప్పని శీను, సెంట్రింగ్ సాయిలు, తడ్కోల్ వెంకట్ రెడ్డి , ఆటో కాశీరం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.