టి ఆర్ యస్ రాష్ట్ర మాజీ కార్యదర్శికి మాతృ వియోగం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టి ఆర్ యస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి చీర పంకజ్ యాదవ్ తల్లి అనసూయమ్మ మంగళవారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో తుదిశ్వాస విడిచారు. గురువారం(20-10-2022) నాడు అంత్యక్రియలు మహాప్రస్థానం లో జరుగనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.