బీర్కూర్ లో ఉచిత వైద్య శిబిరం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ : బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూర్ మండలకేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితం పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరం లో 55 పశువులకు గర్భ కోశ చికిత్సలు చేసి దూడలకు నట్టాల నివారణ మందులు వేయడం జరిగింది.  పాడి రైతులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు, గోపాలమిత్రలు, పాడి రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.