చంద్రయాన్-3 మిషన్లో సాఫ్ట్వేర్ రూపొందించింది గద్వాల్ యువకుడు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతదేశం ఎంతో గర్వించదగ చంద్రయాన్-3లో జోగుళాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి గ్రామవాసి పని చేస్తున్నారు. ఉండవెల్లికి చెందిన కుమ్మరి మద్దిలేటి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు కృష్ణ 2018లో ఐసీఆర్బీ నిర్వహించిన పరీక్షలలో 4వ ర్యాంక్ సాధించి బెంగళూర్లో ఇస్రో లివోస్ విభాగంలో గ్రూప్-ఏ గెజిటేడ్ అధికారిగా బాధ్యతలు చేపట్టాడు.