ఉద్యోగాలు రాక ఆడ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే అవహేళన చేస్తున్నారు

కేసీఆర్ మరో సారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్, తెలంగాణ రాకుంటే అమెరికాలో బాత్ రూమ్‌లు కడుక్కుని బతికేవాడివి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా నో, బిర్లా మందిర్  వద్దో బిచ్చము అడుక్కునేది గాంధీ కుటుంబానికి ఉండటానికి ఇళ్ళు లేని పరిస్థితి పదేళ్లలో ఫామ్ హౌజ్ లు కట్టుకున్న చరిత్ర..కెసిఆర్ కుటుంబానిది    పెద్దపల్లి కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాహుల్ గాంధీరేవంత్ రెడ్డిభట్టి విక్రమార్కఉత్తమ్ కుమార్ రెడ్డిమకాన్ సింగ్ రాజ్ ఠాకూర్పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికోమటిరెడ్డి వెంకట రెడ్డికాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు పాల్గొన్నారు.పెద్దపల్లి కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. “ఏమిచ్చినాఎంత చేసినా కాంగ్రెస్ కార్యకర్తల రుణం తీర్చు కోలేనిది. ప్రజలను నట్టేట ముంచిన కేసీఆర్. మూడో సారి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు. ఇవాళ లక్ష కోట్లువేలాది ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్ చెప్పాలి. రాహుల్ గాంధీ ఎవరూ అడుగుతున్న సన్నాసి కేటీఆర్. ఆ కుటుంబ త్యాగం ఏమిటో తెలుసుకోవాలి. గాంధీ కుటుంబానికి ఉండటానికి ఇళ్ళు లేని పరిస్థితి ఉంటేపదేళ్లలో ఫామ్ హౌజ్ లు కట్టుకున్న చరిత్ర..ఇంత బలుపు ఎందుకు కేటీఆర్తెలంగాణ రాకుంటే అమెరికాలో బాత్ రూమ్‌లు కడుక్కుని బతికేవాడివి.” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.పెద్ద పల్లి కాంగ్రెస్ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే కరీంనగర్ సస్యశ్యామలం అయిందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు 

Leave A Reply

Your email address will not be published.