స్వల్పంగా పెరిగిన బంగారం ధర
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.50 పెరిగి.. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.53,340గా ఉంది. కిలో వెండి ధర రూ.61,500 వద్ద కొనసాగుతోంది.Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,340 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,500గా ఉంది.Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,340గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,500 వద్ద కొనసాగుతోంది.Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,340 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.61,500 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,695 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 20.17 డాలర్ల వద్ద ఉంది.