స్వల్పంగా పెరిగిన బంగారం ధర

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.50 పెరిగి.. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.53,340గా ఉంది. కిలో వెండి ధర రూ.61,500 వద్ద కొనసాగుతోంది.Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,340 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,500గా ఉంది.Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,340గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,500 వద్ద కొనసాగుతోంది.Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,340 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.61,500 వద్ద కొనసాగుతోంది.
స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,695 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 20.17 డాలర్ల వద్ద ఉంది.

Leave A Reply

Your email address will not be published.