వాజ్ పెయ్ కి ఘన నివాళులు అర్పించిన గవర్నర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ ప్రధానిభారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా  నివాళులు అర్పించారు.ఈ సంగార్బంగా ప్రధానిగా,విదేశాంగ మంత్రిగా గాందేయవాదిగా అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలను గవర్నర్ మననం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.