గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు బాధాకరం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజు సీఎస్, డీజీపీని పక్కన పెట్టుకొని.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని తలసాని విమర్శించారు. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాజ్యాంగ హోదాలో ఉండి రిపబ్లిక్ డే రోజు అలా మాట్లాడకూడదన్నారు. గవర్నర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రపతి జోక్యం చేసుకొని గవర్నర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. నేటి సాయంత్రం నుంచి డెక్కెన్ మాల్ కూల్చి వేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆలస్యమైనా కూల్చివేత పనులు సజావుగా జరిగేలా చూస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.