పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాదులోని పంజాగుట్ట సర్కిల్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ చొరవతో విగ్రహ ఏర్పాటు కోసం మంత్రి కేటీఆర్ అనుమతిని ఇవ్వడంతో ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకుగాను హైదరాబాద్ సెంట్రల్ వద్ద ఏర్పాట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా విగ్రహం ఏర్పాటు చేయబోతున్నామని బిఅర్ ఎస్ హయాంలోనే విగ్రహ ఏర్పాటు చేస్తున్నట్లు దానం ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.