ప్రభుత్వం వి ఆర్ ఏ లతో గొడ్డు చాకిరీ చేయించుకుంటుంది

- రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గ్రామ రెవెన్యూ వ్యవస్థకు వీఆర్ఎలు పట్టుకొమ్మలని ట్విట్టర్ వేదికగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వారితో గొడ్డు చాకిరి చేయించుకుంటోన్న ప్రభుత్వం వారి సాధకబాధకాలను గాలికి వదిలేసిందన్నారు. సీఎం హామీలు గాలి మాటలుగా మిగిలాయని మండిపడ్డారు. వీఆర్ఎ ల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.