వృద్ధాశ్రమానికి బై హెల్దీ ఫుడ్ అందజేసిన హేల్ టాటా మణి ట్రస్ట్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సరూర్ నగర్ లోని భారతి మహిళా వృద్ధాశ్రమానికి హేల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్పర్సన్ కాకుమాను లూర్దు జ్యోతి అందించారు. స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు సునీతారెడ్డి స్పాన్సర్ చేసిన బై హెల్దీ అరటిపండు మరియు బిస్కెట్లు పంపిణి చేసారు.ఈ కార్యక్రమం లో సజీదా బేగం, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పి.ఉషా రాణి, పి.జగదీష్ కుమార్, జగదాంబ, పి.జ్యోష్న, జి.రాజు, టి.శేషు, ఎం.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.