28 న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పోస్టల్ కవర్ ఆవిష్కరణ

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల  28వ తేదిన   పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోస్టల్ కవర్ ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుందని తెలంగాణా యునైటెడ్ పద్మశాలి సంఘం అద్యక్షులు మాద్యం బాను రావు తెలిపారు. వనస్తాలిపురం ఆటో నగర్లోని క్రాంతి గార్దేన్ లో సాయంత్రం 4 గంటలకు జరిగీ ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి పోస్టల్ కవర్ ను ఆవిస్కరిస్తారని తిలిపారు. కావున తెలంగాణ పద్మశాలి సంఘం  నేతలు హాజరుకావాలని కోరారు ఈ సందర్బంగా మేడ్చల్ జిల్లా పద్మశాలి సంఘం అద్యక్షులు వనమాల శంకర్ బోడుప్పల్ లోని బోల్లిగూడ పద్మశాలి సంఘాన్ని సందర్శించి ఆహ్వన  లేఖను అందజేశారు.ఈ సందర్బంగా బోల్లిగూడ సంఘ అధ్యక్షులు రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంఘం సభ్యులందరూ ఈ కార్యక్రన్మానికి హాజరావుతమన్నారు.ఈ కార్యక్రమం లో రాపోలు రమేష్, దేవేందర్  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.