టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు.

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆరెస్, బీజేపీ నుంచి టిపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్యర్యంలో కాంగ్రెస్ లో చేరిన హన్మకొండ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ధర్మ సాగర్ మండలానికి చెందిన పలువురు. ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాదిస్తుందని, అభివృద్ధి కేవలం కాంగ్రెస్ తోనే సద్యమవుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.