కేసీఆర్ నీ పని అయిపోయింది.. రిటైర్మెంట్ తీసుకో

- విజయశాంతి  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై బీజేపీ నేత విజయశాంతి  విరుచుకుపడ్డారు. కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజుతో 25 ఏండ్లు అయింది. ప్రజా జీవితంలో ఉండడం సంతోశాన్ని ఇస్తుంది. కేసీఆర్‌కు మహిళలు అంటే చిన్న చూపు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారు. కేసీఆర్ నీ పని అయిపోయింది. రిటైర్మెంట్ తీసుకో…వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’’ అంటూ విజయశాంతి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.