జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం ప్రధాన కార్యదర్శిగా కోట దామోదర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్ ఉప్పల్ చెందిన కోట దామోదర్ ను  నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున్, రాష్ట్ర అధ్యక్షుడు మాడా రాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కోట దామోదర్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం అంకితభావంతో చేనేత వర్గాల సమస్యలపై స్పందించి వాటిని  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సృష్టికి చేరే విధంగా కృషి చేస్తానన్నారు. చేనేత కార్మికులకు సంక్షేమ అభివృద్ధి థకాలు అందే విధంగా కృషి చేస్తానన్నారు. నియామకానికి హకరించిన అవ్వారు మల్లికార్జున్, రుషింగప్ప, మాడ రాజా కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.