బీర్కూర్ లో ఘనంగా మహాత్ముని జయంతి

బీర్కూరు మండల కేంద్రంలో ఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ఆర్యవైశ్య సంఘం, లైన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్ ప్రాంతంలోని జాతిపిత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతి పిత చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని వారు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.