ఈ ధర్మ యుద్ధంలో నన్ను గెలిపించండి

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: మునుగోడులో జరుగనున్న ధర్మ యుద్ధంలో తనను నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ములిగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటర్లను కోరారు. ఈ ఉప ఎన్నికలు ధన బలానికి, ప్రజా బలానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని, ప్రజల్ని నైతికంగా వంచించి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని విమర్శించారు. తాను ఈ నియోజకవర్గ  ఆడబిడ్డ నైన తనను ఈ ధర్మ యుద్ధంలో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.  పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని, కొంగు చాచి అడుగుతున్నా తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆమె ఓటర్లను కోరారు.

Leave A Reply

Your email address will not be published.