నసురుల్లాబాద్ మండలంలో రేపు మాల్యాద్రి రెడ్డి పర్యటన
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండల పరిధి గ్రామాల్లో రేపు సోమవారం ఉదయం 8: గంటలకు భారతీయ జనతా పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి మాల్యాద్రి రెడ్డి పర్యటించనున్నట్టు భాజపా శ్రేణులు ఒక ప్రకటన ద్వారా తెలిపాయి. ఈ సందర్భంగా గ్రామాల భుత్ అధ్యక్షులు,కార్యదర్సులు,, గ్రామ అధ్యక్షులు,పన్నా ప్రముఖులు, శక్తీ కేంద్రం ఇన్ఛార్జిలు, బిజెవైయం అధ్యక్షులు, ఓబీసీ కార్యదర్సులు, st మోర్చా,, sc మోర్చా మైనార్టీ మోర్చా,, మహిళా మోర్చా అధ్యక్షులు ,కిసాన్ మోర్చా, మరియు మండల కమీటీ సభ్యులు, మండల జిల్లా సీనియర్ నాయకులు,కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల భాజపా అధ్యక్షుడు సున్నం సాయిలు కోరారు.