మార్క్ ఫెడ్ ను బలోపేతం చేయాలి

-  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: మార్క్ ఫెడ్ యొక్క ‘‘నూతన వ్యాపార ప్రతిపాదనలపై’’ హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు గారుమార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి గారుపాలకవర్గ సభ్యులు రంగారావు గారువిజయ్ కుమార్ గారుమేనేజింగ్ డైరెక్టర్ ఎం.యాది రెడ్డి గారుజనరల్ మేనేజర్ బి.విష్ణువర్ధన్ రావు గారు తదితరులు పాల్గొన్నారు 

Leave A Reply

Your email address will not be published.