మార్క్ ఫెడ్ ను బలోపేతం చేయాలి
- రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: మార్క్ ఫెడ్ యొక్క ‘‘నూతన వ్యాపార ప్రతిపాదనలపై’’ హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు గారు, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి గారు, పాలకవర్గ సభ్యులు రంగారావు గారు, విజయ్ కుమార్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.యాది రెడ్డి గారు, జనరల్ మేనేజర్ బి.విష్ణువర్ధన్ రావు గారు తదితరులు పాల్గొన్నారు