గృహప్రవేశానికి హాజరైన శాసనసభాపతి

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండల కేంద్రంలో గత 6 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయిన BRS సీనియర్ నాయకుడు దొంతూ శంకర్ కుటుంబానికి అన్ని తానై  సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం నూతన గృహప్రవేశ కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిబున్ కట్ చేసి గృహాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో zptc .
MPP విట్ఠల్.. మండల అధ్యక్షుడు పి శ్రీనివాస్..
సీనియర్ నాయకులు కంది మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.