రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ రాష్ట్ర మేరు కులస్తులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డిని గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర మేరు  కులస్తులు మర్యాదపూర్వకంగా కలిసినారు.సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మేరు కులస్తులు కె.వెంకటేష్ మేరు,  పోల్కం శ్రీనివాస్,దీకొండనర్సింగరావు,కె.లక్ష్మీనారాయణ,వొదలశేఖర్,అభినయ్,సూరజ్,నీరజ్,కె.రవిరాజ్,తదితరులు రేవంత్ రెడ్డి ని కలిసిన వారిలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.