ఎమ్మెల్యే పోచారం ను కలిసిన మైనారిటీ నాయకుడు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తొలిసారిగా బాన్సువాడ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా మాజీ మంత్రి, మాజీ శాసన సభాపతి బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు ఎండి దావూద్ మంగళవారం పోచారం ను వారి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పోచారం కు పుష్ప గుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.