తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను గడ్డిపోచలాగా చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే, గవర్నర్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని ఈటల వ్యాఖ్యానించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.