ఎమ్మెల్యే కుమారుడి కన్నుమూత

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు ఈ రోజు ఉదయానే తుది శ్వాస వదిలారు.పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు రెండు రోజుల క్రితము నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కామెర్ల అనారోగ్యం తో కాండిడెంటల్ హాస్పిటల్ లో చేరరు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.

Leave A Reply

Your email address will not be published.