కామారెడ్డి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కామారెడ్డిజి చేరుకున్నారు. ఈ సందర్బంగా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే జాజాల సురేందర్ కవితకు ఘన స్వాగతం పర్లికర్. పోచారం ప్రాజెక్టు నుండి తాండూరు పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సభ వరకు సుమారు 2000 బైకులతో నిర్వహించిన ర్యాలీలో కవిత పాల్గొన్నారు.