ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అగ్రవర్ణ పేదలకు మరిన్ని సేవలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కేంద్ర సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ రామదాసు అత్త వాలే హైదరాబాద్ వచ్చిన సందర్భంగా టూరిజం ప్లాజాలో కె. బి శ్రీధర్ జాతీయ అధ్యక్షుడు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేల్పూరి శ్రీనివాస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ దేవి సంఘ సేవకురాలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమిచ్చి సన్మానించారు. ఈ సందర్బంగా వారు  ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం ద్వారా మరిన్ని సేవలు అందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు

 

Leave A Reply

Your email address will not be published.