మహారాష్ట్ర ముక్యమంత్రిని అభినందించిన ఎంపీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ల ను కలిసి అభినందించిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్.

సుప్రీంకోర్టుకు వెళ్లి స్థానిక సంస్థల్లో ఓబీసీ ల కు దక్కాల్సిన 28 శాతం రిజర్వేషన్లను కాపాడిన శివసేన ( షిండే) బీజేపీ సర్కారు.

ఓబీసీ ల రిజర్వేషన్ల కోటా హైకోర్టు తగ్గిస్తే సుప్రీంకోర్టు వెళ్లకుండా అట్లాగే ఎన్నికలు జరిపి ఓబీసీ లకు తీవ్ర అన్యాయం చేసిన ఉద్ధవ్, ఎన్సీపీ, కాంగ్రెస్ సర్కారు.

తాజాగా సుప్రీం కోర్టు రూలింగ్ తో ఓబీసీ ల రిజర్వేషన్లు కాపాడిన షిండే- ఫడ్నవిస్ సర్కారు.

సీఎం షిండే- డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ను కలిసి అభినందించిన ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ , ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన ఎంపీ కార్యదర్శి సంగం లాల్ గుప్తా.

ఇదే తీర్పు ఆధారంగా మధ్యప్రదేశ్ లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు కాపాడిన శివరాజ్ సింగ్ చౌహన్ సర్కారు.

కేసీఆర్ నిర్లక్ష్యం తో తెలంగాణ స్థానిక సంస్థల లో 34 శాతం రిజర్వేషన్ హక్కులు కోల్పోయిన బీసీలు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు మిగిలిన బీజేపీ యేతర రాష్ట్రాల్లో కూడా వెంటనే ఈ తీర్పు ఆధారంగా బీసీ ల హక్కులు కాపాడాలని డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్.

Leave A Reply

Your email address will not be published.