పంచాయతీ కార్యదర్శుల ఆద్వర్యంలో ఎంపిపి జన్మదిన వేడుకలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నసురుల్లాబాద్ మండలకేంద్రంలో మంగళవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంపిపి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు ఏర్పాటు చేసిన కేకును ఎంపిపి ఫాల్త్యవిట్టల్ కట్ చేసి మిటయీలు తినిపించారు. అనంతరం కార్యదర్శులు ఎంపిపి కి కేక్ కట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాము, మిర్జాపూర్ గ్రామ సెక్రెటరీ రవి, అంకొల్ సెక్రెటరీ ప్రేమ్ కుమార్, అంకొల్ క్యాంప్ సెక్రటరీ గువ్వ నవీన్ కుమార్, అంకొల్ తాండ సెక్రెటరీ షేక్ ఫాయాజ్, బస్వాయి పల్లి సెక్రటరీ సాయిలు, బొమ్మన్ దేవ్ పల్లి సెక్రటరీ ముఖీద్, బొప్పాస్ పల్లి సెక్రటరీ సమీర్, దుర్కి సెక్రటరీ యోగేష్, హాజీపూర్ సెక్రెటరీ రజితా, కంశేట్ పల్లి సెక్రటరీ పురం శశిధర్, లింగంపల్లి తండా సెక్రెటరీ బీమరి భారతి, మైలారం సెక్రటరీ సంగ సవితా, నాచుపల్లి సెక్రటరీ సోము విఠల్ నసురుల్లాబాద్ సెక్రటరీ ముడ్ రాజేష్, రాములు గుట్ట తండా సెక్రెటరీ కంచం పద్మావతి,సంగెం ఆకుల అనిల్ కుమార్, నెమ్లి సెక్రటరీ ఉపలంచ మానస, మండల పరిషత్ కార్యాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.