శనగ విత్తనాలు పంపిణీ చేసిన ఎంపీపీ

తెలంగాణ జ్యోతి/కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లోని పుల్కల్ గ్రామం సహకార సంఘం కార్యాలయంలో శనగ విత్తనాలు పంపిణీ ప్రక్రియను ఎంపీపీ అశోక్ పటేల్, చైర్మన్ రామిరెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. కార్యక్రమంలో తెరాస అధ్యక్షులు వెంకటరావు దేశాయి, సొసైటీ పాలకవర్గ సభ్యులు సీఈవో సాయి ప్రకాష్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.