ములాయం సింగ్ యాదవ్ మరణం తీరని లోటు

డా.మల్లురవి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల మాజీ.ఎంపి డా.మల్లురవి తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు, అదే విదంగా వారి మరణం భారత దేశంలో ఉన్నా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక నేతను కోల్పోవడం తీరని లోటు అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.