డ్రైనేజి పనులు పరిశీలించిన మున్సిపల్ ఛైర్మెన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని 13 వ వార్డులో వారాంతపు సంత వెళ్లే దారిలో డ్రైనేజ్ కొనసాగుతున్న డ్రైనేజి పనులను మున్సిపల్ ఛైర్మెన్ జంగం గంగాధర్ సోమవారం పరిశీలించారు. కాలనీవాసులు మురికి కాలువలలో చెత్త చెదారం వేయరాదని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో చైర్మన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ రమేష్,స్థానిక కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, హాకీమ్, హైమద్, వార్డ్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, నార్ల ఉదయ్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.