నరేంద్ర మోడీ సభకు తరలిన భాజపా నాయకులు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్ ప్రతినిధి: హైదరాబాద్ లో మంగళవారం భారతీయ జనతా పార్టీ అద్వర్యం లో జరుగుతున్న ఓబీసీ బహిరంగ సభ కు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి బహిరంగ సభకు బయలు దేరిన నసురుళ్లబాద్ మండల మైలారం, మిర్జాపూర్,, దుర్కి,బస్వాయి పల్లి,,అంకోల్,, అంకోల్ క్యాంప్,,అంకోల్ తాండ,,సంగేమ్,,హజీపూర్, బొమ్మన్ దేవ్ పల్లి లింగం పల్లి తాండా,, నసూపల్లి,, నెమలి నుంచి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు ,బీజేపీ అధ్యక్షులు సున్నం సాయిలు,, జనరల్ సెక్రెటరీ మేకల రామన్నా యాదవ్,, ఓబీసీ జిల్లా నాయకులు వడ్ల సతీష్,, కిసాన్ మోర్చా అధ్యక్షులు పెర్క రాములు,,st మోర్ఛా అధ్యక్షులు దేవిసింగ్,,sc మోర్చా అధ్యక్షులు టేకుర్లా శేఖర్,, యువ మోర్చా అధ్యక్షులు గంపల సాయికుమార్,, బీజేపీ మండల వైఎస్ ప్రెసిడెంట్ హలా నాయక్,, గుడిసెల యాదగిరి గౌడ్,, భుత్ అధ్యక్షులు కంది పెద్ద మల్లేష్,,గంగబోయి,, నెమలి రవి,, ఉల్లంగా పర్వైయ్య,,తదితరులు బయలు దేరినారు

Leave A Reply

Your email address will not be published.