విచారణకు హాజరైన హీరో నవదీప్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మాదకద్రవ్యాల వ్యవహారంలో సినీనటుడు నవదీప్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ఎదుట విచారణకు నేడు హాజరయ్యారు. డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ అతన్ను ప్రశ్నిస్తున్నది. డ్రగ్స్‌ విక్రేతలతో ఆర్థిక లావాదేవీలు, నవదీప్‌ బ్యాంకు ఖాతాల వివరాలు, అందులో జరిపిన లావాదేవీలపై లోతుగా ఈడీ విచారించనుంది.

Leave A Reply

Your email address will not be published.