ఒడిశా ఎఫెక్ట్: కేసీఆర్.. జగన్లపై ఒత్తిడి పెరుగానుందా ?
తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : రెండు తెలుగు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇరకాటంలోకి పెట్టె అవకాశం ఉన్నట్లు రాజకేయ పరిశీలకులు పేర్కొంతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన.. హామీలను నిలబెట్టుకునే విషయంపై ఇక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గత ఎన్నికల సమయంలో పెద్దగా హామీలు ఏమీ ఇవ్వలేదు. అయితే.. ఉద్యోగుల విషయంలోమాత్రం.. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ విధానాలను ఎత్తేస్తామని మాత్రం ప్రకటించారు.అనుకున్నట్టుగానే..