మేరుసంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బాన్సువాడ పట్టణంలో మెరుసంగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాజకీయంగా. సామాజికంగా .ఆర్థికంగా. అన్ని రంగాల్లో వెనుకబడిన మేరు కులస్తులను. కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల. బాన్సువాడ మేరు సంఘం ఆధ్వర్యంలో. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని. కామారెడ్డి జిల్లా మేరు సంఘం. గౌరవ అధ్యక్షులు కొత్తకొండ భాస్కర్అన్నారు. గురువారం రోజున. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్నో ఏళ్లుగా మేరు కులస్తులు ఎదురుచూస్తున్న. మే రూ. కార్పొరేషన్ ఏర్పాటు చేయడం. అభినందనీయమన్నారు. మేరు. కులస్తుల చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్. కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో. కామారెడ్డి జిల్లా. మేరు సంఘం. ఉపాధ్యక్షుడు. శీలం కోటి మహేష్. కామారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ. కండక్టర్ హనుమాన్లు. బాన్సువాడ మండల అధ్యక్షుడు వేటూరి హనుమాన్లు. ఉపాధ్యక్షుడు పెండ్యాల భాస్కర్. మాజీ అధ్యక్షులు. పెండ్యాల భాస్కర్ .కొత్తకొండ దేవదాస్. మండల కార్యదర్శి. రాచర్ల వారు వెంకటి. మండల ఉపాధ్యక్షుడు కొత్తూరు మహేష్. పెండ్యాల సురేష్ కొత్తూరు సురేష్. విరాజ్ కార్ రమేష్. పెండ్యాల సాయిరాం. శ్రీకాంత్. తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.