నసురుల్లాబాదులో పార్టీ టిఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు విజయదశమి రోజున జాతీయ పార్టీ ప్రకటించినసందర్భంగా, కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెర్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సీట్లు పంచుకొని టపాసులు పేల్చి ఘనంగా సంబరాలు నిర్వహించారు, మండల అధ్యక్షులు పెర్క శ్రీనివాస్ మాట్లాడుతూ.రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో రాష్ట్రంలో చేస్తున్న అనేక సంక్షేమాలతో అభివృద్ధి పథకాలతో ముందుకు వెళ్తున్న సందర్భంగా దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్ర వైపు చూస్తున్నారని దేశాన్ని ముందుకు నడిపేందుకు మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు , జాతీయ పార్టీగా ప్రకటించడం జరిగిందని అన్నారు,కార్యక్రమంలో పాల్గొన్నవారు .జిల్లా కో ఆప్షన్ మజీద్ , టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, బాలకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి మండలాల మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడలు, కంది మల్లేష్, భాను ప్రకాష్ గౌడ్, మాజీ సర్పంచ్ వనం వెంకటేశ్వరరావు, మైశగౌడ్, చుంచు సాయిలు, వివిధ గ్రామాల టిఆర్ఎస్ ,పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంస్థ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.