మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలని సీపీఐ(యం ఎల్) పార్టీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ డిమాండ్ చేసారు.మణిపూర్ లో జరుగుతున్న హింసా బీజేపీ,ఆర్ఎస్ఎస్ పెట్టుబడిదారీ నాయకత్వమే చేస్తున్నదని ఆరోపించారు.మణిపూర్ లో విశాలమైన అడివి ప్రాంతం కల్గి ఉన్నదని,అందులో అపారమైన కనిజా సంపద కల్గి ఉన్నది ,వీటి దోపిడీకి పెట్టుబడి దార్లు ఎదిరి చూస్తున్నరనిఈ అల్లర్లను  వారు అదను  కోసం వాడుకుంటే అది వాసి తెగలుఆదివాసీ యేతర తెగల మధ్య వైర్యం సృష్టించి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ,హిందూ మతోన్మాద శక్తులు  ఆకండ హిందూ రాజ్యం పేరుతో మణిపూర్ లో ఈ దారుణాలకు పాల్పడుతున్న,కేంద్రం లోని బీజేపీ,మణిపూర్ సర్కార్ ప్రేక్ష కా పాత్ర వహిస్తున్నాయని విమర్శించారు.గుజరాత్ రాష్ట్రంలో  దళిత ,మైనార్టీ,ఆదివాసీలపై ఇదే హింసా జరిగింది,ఇదే తరహాలో జమ్ము కాశ్మీర్లో అమలో ఉంది,ఒక్క పక్క ప్రజలను కాందిషికులుగా మార్చిఆర్ఎస్ఎస్ అనుకున్న ఆకండ హిందు  దేశం వీరి లక్షం అయితే మరో పక్క సహజ సంపద అంతా అగ్రవర్ణ లా చేతుల్లో ఉండాలన్నారు. ఒకే దేశం,ఒకే ప్రజలు,ఒకే చట్టఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ నినాడమని కాని  శాసనం  లేదు అంటే సమదాన   దండో పయం ద్వారా అల్పా సంఖ్య ప్రజలనుతమ చెప్పు చేతిలో ఉంచు కోవడమే మను ధర్మ శాస్త్రం, దీనికి లో బడే బీజేపీ ఆర్ఎస్ఎస్ పలనా దేశంలో నడుస్తున్నది ఇందులో భాగమే రాజ్యాంగం లో ఉన్నా ప్రజా హక్కులను కూడా కలారస్తున్నరు.దళితమైరటి,ఆదివాసీ,ప్రజలను జీవించే హక్కు నుండి దూరం చేయడంలో వీరిపై దేశ వ్య ప్తంగ దాడులు చేస్తున్నారు రాజ్యాంగ పరంగా స్వతంత్ర సంస్థల ను నిర్వీర్యం చేస్తున్నారు ప్రజా హక్కుల కోసం పోరాడే సంస్థల కార్యకర్తలను అర్బన్ నక్సలైట్ ,దేశ ద్రోహులుటేర్ర రిస్ట్ లుగా ముద్రా వేసి జైల్లో వేస్తున్నారునక్సలైట్ పేర్ల మీదా కాల్చి చంపతారు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ పా సిస్టు పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులు,కవులురచయితలు,కళాకారులు,ఐక్య ఉద్యమాలకు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి ప్రబాకర్ విజ్ఞప్తి చేసారు.

Leave A Reply

Your email address will not be published.