వివాహ వేడుకలో పాల్గొన్న పోచారం భాస్కర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని A N ఫంక్షన్ హాల్లో బాన్సువాడ మండల మాజీ ఎంపీపీ ఏజాజ్ మేన కోడలు వివాహనికి హాజరై నూతన వధువు, వరుడు ఇబాద్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహ వేడుకలో బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు భాస్కర్ రెడ్డి వెంట ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.