లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు నిర్వహించిన తెరాస రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నేడు దీపావళి పండగ పర్వదిన పురస్కరించుకొని శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభకాంక్షలు తెలియజేసి ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు విరచిమ్మలని అమ్మవారిని వేడుకున్నారు.

నియోజకవర్గం లోని నాయకులతో కలిసి మిఠాయిలు పంచుకొని బాణసంచా పేల్చారు.

Leave A Reply

Your email address will not be published.