మైలారం లో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్ ప్రతినిధి:  కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండలంలోని మైలారం గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా మీటింగ్ కార్నర్ మీటింగ్ జరిగింది, ఈ కార్యక్రమంలో బాన్సువాడ బీజేపీ ఇంచార్జి మాల్యాద్రి రెడ్డి ముక్య అతిథిగా పాల్గొన్నారు, ఆయన మాట్లాడుతూ మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పతకాలు గ్రామ పంచాయతీ లకు వస్తున్న నిధుల గురించి,,రేషన్ బియ్యం ,, పేదవారికి ఉపాధి పనులు,, సిసి రోడ్లకు, మరియు రైతు వేదికలకు, ప్రకృతి వనాలకు, వైకుంఠ దామాలకు ,డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే అని అన్నారు.
బీజేపీ మండల అధ్యక్షుడు హనుమాండ్లు మాట్లాడుతూ మైలారం లో ఇప్పుడీ వరకు పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా వాటి పెరు సెప్పుకొని కొన్ని వేల ట్రిప్పుల ఇసుక అమ్ముకోవడం జరిగింది,అన్నారు.. మైలారం లో మండల నాయకులు ఇద్దరూ ఉన్న మైలారం గ్రామం అభివృద్ధి కాకుండా పోవడం దూరద్రుష్టిని వడ్ల సతీష్ అన్నారు,ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కునింటి రాము,,పెర్క్ రాములు,,సీనియర్ నాయకుడు సున్నం సాయిలు,, టి శేఖర్ మేతిరి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.