విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయు లో ఘనంగా పూలే జయంతి వేడుకలు  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎంఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్క వెంకట్ యాదవ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పూలే దంపతులు మహనీయులు స్పారించుకొని వాళ్లు కోరుకున్నట్టుగా తమ సమాజం చదువుతూనే అభివృద్ధి చెందుతున్న అని నమ్మి తన మహా యోధులు  అయినటువంటి సావిత్రిబాయి పూలే అంబేడ్కర్ వారి కలగన్న బడుగులకు రాజ్యాధికారంతో లక్ష్యమని అప్పుడే వారికి నిజమైన ఘన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో కొమ్ము శేఖర్ మాదిగ బీసీ నేతలు జటంగి శివ తిరుపతి నాగరాజు మహేష్ వాసు గణేష్ సురేష్  ఎస్సీ ఎస్టీ వివిధ సంఘాల నాయకులు కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.