బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్‌రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడుతారన్న ప్రచారాలతో బీజేపీ అధిష్టానం అలర్ట్‌ అయింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్‌రెడ్డిని నియమించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా అధికారికంగా ప్రకటించారు. ఈ లేఖను జాతీయ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ విడుదల చేశారు. ఈ లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీకి పంపించారు. మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడుతారన్న ప్రచారాలతో బీజేపీ అధిష్టానం అలర్ట్‌ అయింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్‌రెడ్డిని నియమించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా అధికారికంగా ప్రకటించారు. ఈ లేఖను జాతీయ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ విడుదల చేశారు. ఈ లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీకి పంపించారు.

Leave A Reply

Your email address will not be published.