జయసుధ కు ర్యాలి దుర్గా రాణి ఆత్మీయ అభినందనలు  

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రసాద్ లాబ్ లో జరిగిన సుప్రసిద్ధ సినీ నటి, గాయని, నిర్మాత, అలనాటి అందాల నటి కృష్ణవేణి శత వసంత జీవిత మహోత్సవం ఘనంగా జరిగింది,ఈ  కార్యక్రమానికి అతిధి గా నటి జయసుధ విచ్చేసినారు. ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి ర్యాలి దుర్గా రాణి  కలిసి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా దుర్గా రాణి  మాట్లాడుతూ జయసుధ  నా అభిమాన నటి అని ఆమెను ఇలా కలువడం ఇది నా జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకమన్నారు.

Leave A Reply

Your email address will not be published.